(పీపుల్ న్యూస్ - మధురవాడ); ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం): జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు,...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):సమాజంలో అత్యధిక కుటుంబాలలో బయట పడకుండా నలుగుతున్న వ్యధ ల మానసిక క్షోభలను 25 నిమషాల్లో దర్శకుడు బి.ఎస్. చంద్ర శేఖర్ ఆవిష్కరించారని...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); భీమిలిలో గెలుపు తమదే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం భీమిలి నియోజకవర్గం స్థానిక వైఎస్సార్...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); నా గెలుపును తమ గెలుపుగా భావించి నాకు ఓటు వేసిన ప్రజలందరికీ భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.అవంతి. శ్రీనివాసరావు ధన్యవాదాలు...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):భీమిలి నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. భీమిలి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం):ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు.ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా....
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం);స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు.. విశాఖలో పోలింగ్ ప్రక్రియ...
కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున - ఓటుహక్కును వినియోగించుకున్న అధికారులు, రాజకీయ ప్రముఖులు - ఉత్సాహం చూపిన ఓటర్లు... సాయంత్రం...
(పీపుల్ న్యూస్ - విశాఖపట్నం); సార్వత్రిక ఎన్నికల్లో బాగంగా నాలుగోసారి తన ఓటు హక్కు ను భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా...